గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్

byసూర్య | Fri, Aug 05, 2022, 02:00 PM

జైపూర్ మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గురువారం సాయంత్రం పుడ్ పాయిజన్ కావడంతో 16 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం సాయంత్రం స్నాక్స్ గా ఇచ్చిన బిస్కెట్లు తిన్న విద్యార్థులు కాసేపటికి అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపునొప్పి రావడంతో 16 మంది విద్యార్థులను 108 వాహనంలో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడగా చికిత్స అందిస్తున్నారు. మరికొందరు విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురి కాగా స్థానికంగానే వైద్యం అందించారు. వసతి గృహాల్లో చోటు చేసుకుంటున్న వరుస సంఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM