రాక పోకలు బంద్

byసూర్య | Fri, Aug 05, 2022, 01:31 PM

లింగంపెట్ మండలం మోతే గ్రామంలో గురువారం మధ్యాహ్నం పడిన భారీ వర్షం వలన మోతే వాగు పొంగిపరుగులు తీసింది. నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో ఆ వర్షపు నీరు నేరుగా రోడ్డు పైనుంచి ప్రవహించడం జరిగింది. దీంతో అక్కడి రాకపోకలు అన్ని ఒక రెండు మూడు గంటల పాటు నిలిపివేయడం జరిగింది. అక్కడ వున్న వంతెన ఇదైతే వుందో అది కొంచం భయంకరంగా ఉంది. ఎప్పుడు కూలిపోతుందని అందరూ భయాందోళనకు గురైయ్యారు. అక్కడ వున్న కొందరు వ్యక్తులు కొందర్ని రోడ్డు దటించారు. వెంటనే ప్రభుత్వం స్పందించింది ఆ వంతెనను కూల్చి కొత్తగా నిర్మించాలని ఆ గ్రామ ప్రజలు స్పందించారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM