వాహన తనిఖీలు..పెండింగ్ చాలన్లపై ప్రత్యేక దృష్టి

byసూర్య | Fri, Aug 05, 2022, 01:46 PM

ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో కామారెడ్డి -నిజాంసాగర్ రహదారిలో శుక్రవారం ఉదయం నుండి ఎల్లారెడ్డి పోలీసులు వాహన తనిఖీలు మొదలు పెట్టారు. వాహనాల తనిఖీల్లో వాహనాలపై పడిన చాలన్లు, పెండింగ్ చాలన్ల పై పోలీసులు దృష్టి సారిస్తున్నారు. వాహనాలు నిలుపుతూ, వారి వాహనాల పై పెండింగ్ చాలన్లు ఉన్నాయలేద అని పరిశీలిస్తూ, చాలన్లు ఉన్నవారికి చాలన్లు కట్టాలని, లేదంటే వాహనాన్ని పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్లకు రోడ్డు భద్రత పాటించాలని స్థానిక పోలీసులు సూచనలు అందించడం జరిగింది.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM