గుడిలో మూడు హుండీలు ఎత్తుకెళ్లిన దుండగులు

byసూర్య | Fri, Aug 05, 2022, 01:25 PM

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని గుండాల గ్రామంలో శ్రీ అంబారం లింగేశ్వర స్వామి గుడిలో గుర్తుతెలియని దుండగులు గురువారం అర్ధరాత్రి గుడికి చెందిన మూడు హుండీలు దొంగలించారు. దొంగలించిన హుండీలను సమీపంలోని కేఎల్ఐ కాలువ వద్ద పగలగొట్టి డబ్బులను దొంగలించడం జరిగింది. ఈ ఘటనపై గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫు చేస్తున్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM