శివంపేటలో మహిళ అనుమానాస్పద మృతి

byసూర్య | Thu, Jul 07, 2022, 06:11 PM

మెదక్ జిల్లా శివంపేట మండల స్మశానవాటిక శివారులో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో బుధ‌వారం మృతి చెందింది. స్థానికుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.


మృతురాలు తాళ్లపల్లి గడ్డతండాకు చెందిన బులి (50 ) అని గుర్తించారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే హత్య చేసి ఉంటారని తండావాసులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

ప్రాణంతో ఉండగానే శిశువును మట్టిలో పూడ్చేశారు.. దేవుడిలా వచ్చి కాపాడిన ట్యాంకర్ డ్రైవర్ Sun, May 05, 2024, 08:59 PM
పబ్‌పై పోలీసుల మెరుపు దాడి.. 40 మంది యువతులతో అలాంటి పనులు Sun, May 05, 2024, 08:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. వడదెబ్బతో ఒక్కరోజే 19 మంది మృతి Sun, May 05, 2024, 08:48 PM
హైదరాబాద్‌వాసులకు గుడ్‌న్యూస్.. నగరానికి హైస్పీడ్ రైల్ కారిడార్, వందే భారత్ మెట్రో Sun, May 05, 2024, 08:44 PM
రైతులకు మంత్రి తుమ్మల తీపికబురు.. ఆ నిబంధన సడలింపు Sun, May 05, 2024, 08:41 PM