ప్రభుత్వం భూకబ్జాలు చేస్తుంది: రేవంత్ రెడ్డి
byసూర్య |
Wed, Jul 06, 2022, 05:03 PM
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ సర్కార్ పై ధ్వజమెత్తారు. తెలంగాణలో భూ సమస్యలు పెరిగాయని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ ను ఎత్తేస్తామన్నారు. ప్రభుత్వమే అసైన్డ్, పట్టా భూములను కబ్జా పెడుతుందన్నారు. ప్రశ్నిస్తే వారికి బేడిలేసి జైలుకు పంపుతుందని విమర్శించారు. అసైన్డ్ భూమి అన్యాయంగా లాక్కొని రియల్ ఎస్టేట్ దందా చేస్తుందని దుయ్యబట్టారు.
Latest News