మహిళ దారుణ హత్య

byసూర్య | Tue, Jul 05, 2022, 12:36 PM

మహిళను దారుణంగా హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు ఓ సైకో కిల్లర్.వరంగల్ జిల్లాలోని కొండాపూర్ కు చెందిన వెంకన్న,మంజులతో కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు.ఇంతలో అతడిలో నిద్రలేచిన ఉన్మాది ఆమెను కత్తిపీటతో కోసి రాక్షసంగా హత్యకు పాల్పడ్డాడు.పైగా ఆమెను చంపేసాని అరుస్తూ వీధుల్లో తిరిగాడు.గతంలో కూడా కొత్తగూడెంకు చెందిన మరో మహిళను సైతం ఇదే తీరుగా చంపి జైలుకు వెళ్ళొచ్చాడని,అతను సైకో అని గ్రామస్థులు తెలిపారు.

Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM