మహిళ దారుణ హత్య
byసూర్య |
Tue, Jul 05, 2022, 12:36 PM
మహిళను దారుణంగా హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు ఓ సైకో కిల్లర్.వరంగల్ జిల్లాలోని కొండాపూర్ కు చెందిన వెంకన్న,మంజులతో కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు.ఇంతలో అతడిలో నిద్రలేచిన ఉన్మాది ఆమెను కత్తిపీటతో కోసి రాక్షసంగా హత్యకు పాల్పడ్డాడు.పైగా ఆమెను చంపేసాని అరుస్తూ వీధుల్లో తిరిగాడు.గతంలో కూడా కొత్తగూడెంకు చెందిన మరో మహిళను సైతం ఇదే తీరుగా చంపి జైలుకు వెళ్ళొచ్చాడని,అతను సైకో అని గ్రామస్థులు తెలిపారు.
Latest News