క్రాంప్టన్ సిగ్నేచర్ స్టూడియోను ప్రారంభించిన డిప్యూటీ మేయర్

byసూర్య | Tue, Jul 05, 2022, 12:03 PM

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ పరిధిలోని బాచుపల్లి సిగ్నల్, మల్లంపేట్ రోడ్డు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన క్రాంప్టన్ సిగ్నేచర్ స్టూడియోను ఈరోజు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు గారితో కలిసి ప్రారంభించారు. అనంతరం డిప్యూటీ మేయర్ ను మరియు కార్పొరేటర్, సీనియర్ నాయకులను నిర్వాహకులు  ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆవుల జగన్ యాదవ్,యువ నాయకులు ఆనంద్ రెడ్డి,యజమానులు మరియు వారి కుటుంబ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM