మంత్రి సబితపై తీగల సంచలన వ్యాఖ్యలు ...

byసూర్య | Tue, Jul 05, 2022, 11:40 AM

తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, హైదరాబాద్ మాజీ మేయర్, టీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తన నివాసంలో మాట్లాడుతూ. మంత్రిగా ఉంటూ స్థానికంగా తనకు దగ్గరగా ఉన్న నాయకులు కబ్జాలకు పాల్పడిన పట్టించుకోకుండా వారిని ప్రోత్సహిస్తున్నారన్నారు. కాగా గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విబేధాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM