విష్ణువర్దన్ రెడ్డి ఇంట్లో టీ కాంగ్రెస్ నేతలు కీలక సమావేశం

byసూర్య | Tue, Jul 05, 2022, 10:46 AM

హైదరాబాద్: జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి ఇంట్లో టీ కాంగ్రెస్ నేతలు లంచ్ మీట్ జరగనుంది. సీఏల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు వీహెచ్, జగ్గారెడ్డి, మధుయాష్కీ, మర్రి శశిథర్ రెడ్డితో పాటు పలువురు నేతలకు ఆహ్వానం అందింది. ఇటీవల పీజేఆర్ కూతురు తన సోదరి అయిన విజయారెడ్డిని పార్టీలో చేర్చుకోవడంపై విష్ణువర్దన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో విష్ణువర్దన్ రెడ్డి ఇంట్లో భేటీపై ఆసక్తి చోటు చేసుకుంది


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM