పేకాట స్థావరాలపై పోలీసుల దాడి

byసూర్య | Tue, Jul 05, 2022, 10:34 AM

మిర్యాలగూడ మండలంలో రైల్వే స్టేషన్ సమీపంలో పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో పేకాట స్థావరాలపై పోలీసులు సోమవారం దాడి చేసి నలుగురిని వ్యక్తులను పట్టుకున్నారు. వీరి నుండి రూ. 9,000ల నగదు, 4 సెల్ ఫోన్ లు, 3 ద్విచక్ర వాహనాలు, 1 ఆటోను పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు మిర్యాలగూడ గ్రామీణ ఎస్సై నర్సింహులు సోమవారం తెలిపారు.


 


 


 


Latest News
 

ఈ నెల 18న హైదరాబాద్‌కు రానున్నాకేంద్రమంత్రులు, గోవా సీఎం Tue, Apr 16, 2024, 10:23 PM
సుర్రుమంటున్న సూరీడు.. రాష్ట్రానికి వడగాలుల ముప్పు, రెండ్రోజులు పెరగనున్న ఎండలు Tue, Apr 16, 2024, 08:25 PM
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరానికి రూ. 10 వేలు, అకౌంట్లలోకి డబ్బులు Tue, Apr 16, 2024, 08:19 PM
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ సమయాల్లో, ఆ రూట్లలో వెళ్తే ఇరుక్కుపోవటం పక్కా Tue, Apr 16, 2024, 08:12 PM
భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవం.. భక్తులందరికీ ఉచిత దర్శనం Tue, Apr 16, 2024, 08:07 PM