![]() |
![]() |
byసూర్య | Tue, Jul 05, 2022, 10:34 AM
మిర్యాలగూడ మండలంలో రైల్వే స్టేషన్ సమీపంలో పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో పేకాట స్థావరాలపై పోలీసులు సోమవారం దాడి చేసి నలుగురిని వ్యక్తులను పట్టుకున్నారు. వీరి నుండి రూ. 9,000ల నగదు, 4 సెల్ ఫోన్ లు, 3 ద్విచక్ర వాహనాలు, 1 ఆటోను పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు మిర్యాలగూడ గ్రామీణ ఎస్సై నర్సింహులు సోమవారం తెలిపారు.