ఏడుపాయల అమ్మవారికి ప్రత్యేక హారతి

byసూర్య | Tue, Jul 05, 2022, 10:58 AM

పాపన్నపేట: నాగసానిపల్లి గ్రామ శివారులో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వన దుర్గమ్మ అమ్మవారికి ఆలయ అర్చకులు ఉదయం నుంచి ప్రత్యేకంగా అభిషేకం, అర్చనలు చేసి మంగళ హారతి ఇచ్చారు. ఆలయంలో భక్తులు కొవిడ్ - 19 నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకుంటున్నారు.


 


 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM