సిఎం సహాయనిధి నిరు పేదలకు వరం

byసూర్య | Fri, Jul 01, 2022, 10:12 AM

సిఎం సహాయనిధి నిరుపేద లకు ఒక వరంలాంటిదని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం చిలుకానగర్ డివిజన్కు చెందిన పలువురు లబ్దిదారులకు సిఎం సహాయనిధి చెట్లు అందజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సిఎం సహాయనిధి పథకానికి అర్హులైన పేదలు దరఖాస్తు చేసుకోవాలని, వారికి ప్రభుత్వం నుంచి చేయూత అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా డివిజన్కు చెందిన శాంతిదేవికి రూ. 60వేలు, రజనీకి రూ. 60 వేలు చెట్లు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు బన్నాల ప్రవీణ్ ముది రాజ్, పల్లె నర్సింగ్ రావు, గరిక సుధాకర్, పలువురు నేతలు పాల్గొన్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM