కెటిఆర్ ను కలిసిన ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి

byసూర్య | Fri, Jul 01, 2022, 10:13 AM

ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి మంత్రి కల్వకుంట్ల తారక రామారావును గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి రానున్న వర్షాకాలం దృష్టి అప్రమత్తంగా ఉండి ప్రజలకు సేవలు అందించాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అరికె పూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, సాయన్న, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, సింగిరెడ్డి దనపాల్ రెడ్డి, ఏఎస్ రావు నగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాసం మహిపాల్ రెడ్డి, టిఆర్ఎస్ సీని యర్ నాయకులు గరిక సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

బస్సులో కండక్టర్ నుంచి చిల్లర తీసుకోవటం మర్చిపోయారా..? అయితే ఇలా చేయండి.. Sat, Apr 20, 2024, 07:59 PM
భట్టి నా మీద పగబట్టిండు.. రాజకీయాల్లోకి తెచ్చిందే నేను: వీహెచ్ Sat, Apr 20, 2024, 07:54 PM
వాళ్లిద్దరి బాగోతాలన్ని తెలుసు.. వారంలో బండారమంతా బయటపెడతా: ఎర్రబెల్లి దయాకర్ Sat, Apr 20, 2024, 07:46 PM
'ఇది గలీజ్ బుద్ధి కదా.. సిగ్గు తెచ్చుకోవాలి'.. బల్మూరి వెంకట్, క్రిశాంక్ మధ్య ట్వీట్ వార్ Sat, Apr 20, 2024, 07:34 PM
బట్టతలపై వెంట్రుకలు రప్పించేందుకు ట్రీట్మెంట్.. రిజల్ట్‌ చూసి పేషెంట్ల మైండ్ బ్లాక్ Sat, Apr 20, 2024, 07:30 PM