ఆ పరీక్షలకు సిద్దమయ్యే విద్యార్థులకు గుడ్ న్యూస్

byసూర్య | Thu, Jun 23, 2022, 07:54 AM

ప్రవేశ పరీక్షలకు సిద్దమయ్యే విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎంసెట్, నీట్, జేఈఈ వంటి ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి ఆన్ లైన్ తోపాటు ఆఫ్ లైన్ లో కూడా శిక్షణ ఇవ్వనుంది. దీని కోసం ఇంటర్ బోర్డు ఏర్పాట్లను కూడా చేస్తోంది. శిక్షణ కోసం ఆయా జిల్లాల్లో 32 కోచింగ్ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. https://tscie.rankr.io/ లింకు ద్వారా విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM