డయాలసిస్ కేంద్రం ప్రారంభించిన హరీష్ రావు

byసూర్య | Fri, May 20, 2022, 05:04 PM

భువనగిరి ఏరియా హాస్పిటల్ లో నూతనంగా ఏర్పాటుచేసిన డయాలసిస్ కేంద్రం, మరమ్మత్తుల శంకుస్థాపన మరియు నూతనంగా నిర్మించబడిన యూనిట్లని శుక్రవారం ప్రారంభించిన ఆర్థిక మరియు వైద్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు , ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్ , ఎమ్మెల్సీ శ్రీ ఎలిమినేటి కృష్ణారెడ్డి , స్థానిక శాసనసభ్యులు శ్రీ పైళ్ల శేఖర్ రెడ్డి , తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ , ఆయిల్ పడరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణా రెడ్డి , జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి , భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ బూర నర్సయ్య గౌడ్, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


Latest News
 

దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ రోజుకో తేదీ అంటున్నారు : కేటీఆర్ Sat, May 04, 2024, 09:48 PM
శ్రీరామనవమి వేడుకలు.. భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం ఎన్ని కోట్లో తెలుసా Sat, May 04, 2024, 08:55 PM
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ ఛార్జీలు మినహాయింపు Sat, May 04, 2024, 08:50 PM
కాంగ్రెస్‌కు ఓటేస్తే నన్ను చంపినట్టే.. మోత్కుపల్లి భావోద్వేగం, అందరిముందే కన్నీళ్లు Sat, May 04, 2024, 08:43 PM
భగ్గుమంటున్న భానుడు.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వడదెబ్బతో ఆరుగురు మృతి Sat, May 04, 2024, 08:38 PM