మంచిర్యాల రైల్వే స్టేషన్ లో గుర్తుతెలియని వ్యక్తి మృతి

byసూర్య | Tue, May 17, 2022, 08:58 AM

మంచిర్యాల రైల్వే స్టేషన్ లోని పుట్ ఓవర్ బ్రిడ్జ్ పై సోమవారం గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుని వయస్సు 45 సంవత్సరాల వరకు ఉండగా, కుడి ఛాతిపై పుట్టుమచ్చ కలిగి, కుడికాలు మోకాలు వరకు లేదు. ఒంటిపై నషం రంగు నలుపు గడుల రెడీమేడ్ ఫుల్ షర్టు, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతుడిని యాచకుడిగా భావిస్తున్నారు. మృతుని వివరాలు తెలిసిన వారు 9440900792, 8328512176 నంబర్లకు సమాచారం అందించాలని జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ కెంసారం సంపత్ తెలిపారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM