వ్యక్తి అదృశ్యం

byసూర్య | Tue, May 17, 2022, 08:55 AM

నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండల కేంద్రానికి చెందిన శివరాత్రి సాయినాథ్ (35) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు ఎస్సై గంగాధర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం. గ్రామానికి చెందిన సాయినాథ్ శనివారం పంట చేనుకు వెళ్తున్నాను చెప్పి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో వాకబు చేసిన ఆచూకీ లభించకపోవడంతో పోలీస్ స్టేషన్ లో సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అదృశ్యం కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM