నూతన బ్రిడ్జ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే రేగా
byసూర్య |
Mon, May 16, 2022, 04:12 PM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల నుండి పస్ర వయా లింగగూడెం గ్రామ సమీపంలోని సుమారు 6 కోట్ల 47 లక్షల రూపాయల అంచనాతో మల్లన్న వాగుపై హై లెవెల్ నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు సోమవారం నాడు ప్రారంభోత్సవం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు మల్లన్న వాగుపై 6 కోట్ల 47 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన హైలెవల్ వంతెనను సోమవారం ప్రారంభించారు.
Latest News