నూతన బ్రిడ్జ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే రేగా

byసూర్య | Mon, May 16, 2022, 04:12 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల నుండి పస్ర వయా లింగగూడెం గ్రామ సమీపంలోని సుమారు 6 కోట్ల 47 లక్షల రూపాయల అంచనాతో మల్లన్న వాగుపై హై లెవెల్ నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు సోమవారం నాడు ప్రారంభోత్సవం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు మల్లన్న వాగుపై 6 కోట్ల 47 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన హైలెవల్ వంతెనను సోమవారం ప్రారంభించారు.

Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM