అపార్ట్‌మెంట్‌పై నుంచి పడి యువకుడు మృతి

byసూర్య | Mon, May 16, 2022, 03:28 PM

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జగద్గిరిగుట్టలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఆర్డీకే అపార్ట్మెంట్ మూడో అంతస్తు మీద నుంచి పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు మృతి చెందిన వ్యక్తి గోపి(24)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM