నాంచారమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రి తలసాని

byసూర్య | Mon, May 16, 2022, 03:06 PM

జిల్లాలోని భూదాన్ పోచంపల్లి మండలం పిల్లాయిపల్లిలోని ఎరుకల నాంచారమ్మ జాతరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అలాగే నూతనంగా నిర్మిస్తున్న అమ్మవారి ఆలయాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.టీఆర్‌ఎస్‌ పాలనలోనే ఆలయాలకు మహర్దశ పట్టిందన్నారు. సీఎం కేసీఆర్‌ ఆలయాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM