రైలు ఢీకొని వ్యక్తి మృతి!

byసూర్య | Mon, May 16, 2022, 01:21 PM

రైలు ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం మహబూబ్‌నగర్‌ రైల్వే పోలీసు స్టేషను పరిధిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే మహబూబ్‌నగర్‌ పట్టణం హనుమాన్‌పురకు చెందిన సయ్యద్‌ ముఖ్తార్‌(52) పాలిటెక్నిక్‌ కళాశాల సమీపంలో పట్టాలు దాటుతుండగా శనివారం రాత్రి గుర్తు తెలియని రైలు ఢీకొంది. తలకు తీవ్ర గాయాలై మృతిచెందాడు. అతడికి చెవులు సరిగ్గా వినబడవు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM