విగ్రహ ప్రతిష్ఠ, పూజాలో మంత్రి తలసాని శ్రీనివాస్

byసూర్య | Fri, May 13, 2022, 05:02 PM

సికింద్రాబాద్ బన్సీలాల్ పేట లోని మెట్ల కమాన్ వద్ద గల శ్రీ శ్రీ మహంకాళి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం అనంతరం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ఠ, పూజా కార్యక్రమాలలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి వెంట కార్పొరేటర్ కుర్మ హేమలత తదితరులు ఉన్నారు.

Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM