ఆ ఉద్యోగుల జీతాలు పెంపు
byసూర్య |
Tue, Jan 18, 2022, 08:16 AM
రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేటగిరీ 1లో పనిచేస్తున్న ఉద్యోగులకు రూ.17,500 నుంచి రూ.21,500కు, కేటగిరీ 2లోని ఉద్యోగులకు రూ.15,000 నుంచి రూ.18,500కు, కేటగిరీ 3 ఉద్యోగులకు రూ.12,000 నుంచి రూ.15 వేలకు పెంచుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
Latest News