byసూర్య | Tue, Jan 18, 2022, 08:27 AM
ఎర్రగడ్డ హాస్పిటల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. 57 మందికి కోవిడ్ సోకింది. వీరితో పాటు 9 మంది వైద్య సిబ్బందికి కూడా వైరస్ సోకింది. లక్షణాలు ఉన్న వారందరికీ ఆసుపత్రి అధికారులు పరీక్షలు చేస్తున్నారు. మానసిక వ్యాధుల పట్ల మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తీవ్ర లక్షణాలున్న వారికి ఐసోలేషన్లో చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు.