ఒక్క రోజులు 56వేలకు చేరువలో కరోనా కేసులు

byసూర్య | Sun, Jan 16, 2022, 09:50 PM

తెలంగాణ రాష్ట్రంలో కరోనా క్రమేపీ కొరలు చాచుతోంది. తెలంగాణలో గడచిన 24 గంటల్లో 55,883 మందికి కరోనా పరీక్షలు చేయగా... 2,047 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,174 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 178, రంగారెడ్డి జిల్లాలో 140 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 2,013 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,09,209 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,83,104 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 22,048 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,057కి పెరిగింది.


Latest News
 

నీటిలో మునిగి యువకుడు మృతి Mon, Apr 29, 2024, 01:28 PM
జంగ్ సిపాయి 270 ఎకరాలకు భూములకు పట్టాలు అందించాం Mon, Apr 29, 2024, 01:27 PM
జోరుగా ప్రజల్లోకి బిజెపి పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు Mon, Apr 29, 2024, 01:25 PM
కొత్తపల్లిలో ఘనంగా బోనాలు Mon, Apr 29, 2024, 01:23 PM
సివిల్స్ లో ర్యాంకు సాధించిన విద్యార్థికి అభినందనలు Mon, Apr 29, 2024, 01:21 PM