జంగ్ సిపాయి 270 ఎకరాలకు భూములకు పట్టాలు అందించాం

byసూర్య | Mon, Apr 29, 2024, 01:27 PM

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో బిఅర్ఎస్ పార్టి కరీంనగర్ పార్లమెంటు ఎంపి అభ్యర్ధి, మాజి ఎంపీ వినద్ కుమార్ సతీమణి మాధవి ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా సోమవారం పర్యటించారు. గ్రామ ప్రజలు ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న 270 ఎకరాల జంగ్ సైరన్ భూములకు మాజీ ఎంపి వినోద్ కుమార్ పట్టాలు ఇప్పించడానికి ఎంతగానో కృషి చేశారన్నారు.


Latest News
 

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఉప్పల్ స్టేడియానికి స్పెషల్ బస్సులు.. ఈ రూట్లల్లోనే.. Wed, May 15, 2024, 07:15 PM
ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన కౌన్సిలర్ Wed, May 15, 2024, 05:44 PM
కామారెడ్డి అయ్యప్ప ఆలయంలో అన్న ప్రసాద వితరణ Wed, May 15, 2024, 05:41 PM
షబ్బీర్ అలీని కలిసిన కాంగ్రెస్ నాయకులు Wed, May 15, 2024, 05:37 PM
పిడుగు పడి కొబ్బరి చెట్టు దగ్ధం Wed, May 15, 2024, 05:36 PM