నీటిలో మునిగి యువకుడు మృతి

byసూర్య | Mon, Apr 29, 2024, 01:28 PM

ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని యువకుడు బానోత్ అనిల్ (26) శనివారం ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు అనిల్ ఆచూకీ కోసం వెతికే క్రమంలో ధర్మారం గ్రామ శివారులోని ఊరకుంట చెరువులో అతడి మృతదేహం కనిపించింది. ప్రమాదవశాత్తు నీటిలో పడి మునిగి చనిపోయినట్లు మృతుడి తల్లి బానోతు చిన్నమ్మ ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ టి. సత్యనారాయణ తెలిపారు.


Latest News
 

ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన కౌన్సిలర్ Wed, May 15, 2024, 05:44 PM
కామారెడ్డి అయ్యప్ప ఆలయంలో అన్న ప్రసాద వితరణ Wed, May 15, 2024, 05:41 PM
షబ్బీర్ అలీని కలిసిన కాంగ్రెస్ నాయకులు Wed, May 15, 2024, 05:37 PM
పిడుగు పడి కొబ్బరి చెట్టు దగ్ధం Wed, May 15, 2024, 05:36 PM
షబ్బీర్ అలీ సహకారంతో నీటి సమస్య పరిష్కారం Wed, May 15, 2024, 05:34 PM