జోరుగా ప్రజల్లోకి బిజెపి పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు

byసూర్య | Mon, Apr 29, 2024, 01:25 PM

బాన్సువాడ పట్టణంలోని పాత బాన్సువాడ భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బిజెపి పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పటేల్ కమలం గుర్తుకే ఓటు వేయాలని ప్రజలను కోరారు. బిజెపి కార్యకర్తలు బిజెపి ఎన్నికల ప్రచారంలో బిజెపి నాయకులు, బాన్సువాడ నియోజకవర్గం బిజెపి పార్టీ అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్ కార్యకర్తలు పాల్గొన్నారు.


Latest News
 

ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన కౌన్సిలర్ Wed, May 15, 2024, 05:44 PM
కామారెడ్డి అయ్యప్ప ఆలయంలో అన్న ప్రసాద వితరణ Wed, May 15, 2024, 05:41 PM
షబ్బీర్ అలీని కలిసిన కాంగ్రెస్ నాయకులు Wed, May 15, 2024, 05:37 PM
పిడుగు పడి కొబ్బరి చెట్టు దగ్ధం Wed, May 15, 2024, 05:36 PM
షబ్బీర్ అలీ సహకారంతో నీటి సమస్య పరిష్కారం Wed, May 15, 2024, 05:34 PM