తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగల బీభత్సం

byసూర్య | Sun, Jan 16, 2022, 12:00 PM

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండలం అల్లందేవిచెరువు గ్రామ పరిధిలోని గొల్లగూడెం గ్రామంలో అంజిరెడ్డి అనే రైతు ఇంట్లో చోరీ జరిగింది. ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్తుండగా దొంగలు తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. బీరువాలో ఉన్న ఆరు తులాల బంగారం, లక్షా యాభై వేల నగదు అపహరణకు గురైనట్లు ఇంటి యజమాని అంజిరెడ్డి తెలిపారు. రెండు రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లి సాయంత్రం చూసేందుకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై నారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Latest News
 

పాక్‌‌‌తో లింకులు.. ఎమ్మెల్యే రాజా సింగ్‌ను బెదిరించిన ముస్లిం మతపెద్ద అరెస్ట్ Sun, May 05, 2024, 10:26 PM
చాయ్ బ్రేక్‌లో చిన్నారులతో కేసీఆర్ ముచ్చట.. సెల్ఫీలు తీసుకున్న ఆడపడుచులు Sun, May 05, 2024, 10:13 PM
ప్రాణంతో ఉండగానే శిశువును మట్టిలో పూడ్చేశారు.. దేవుడిలా వచ్చి కాపాడిన ట్యాంకర్ డ్రైవర్ Sun, May 05, 2024, 08:59 PM
పబ్‌పై పోలీసుల మెరుపు దాడి.. 40 మంది యువతులతో అలాంటి పనులు Sun, May 05, 2024, 08:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. వడదెబ్బతో ఒక్కరోజే 19 మంది మృతి Sun, May 05, 2024, 08:48 PM