byసూర్య | Sun, Jan 16, 2022, 11:48 AM
ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కెనాల్ ద్వారా ఎల్ఎండీకి 5500 క్యూసెక్కుల నీటిని శనివారం మధ్యాహ్నం అధికారులు విడుదల చేశారు. డీ54 నుంచి డీ94 వరకు నీటిని సరఫరా చేస్తున్నామని ఏఈఈ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.