నార్కట్‌పల్లి మెడికల్ కాలేజీలో 15 మంది విద్యార్థులకు కరోనా

byసూర్య | Tue, Jan 11, 2022, 09:56 PM

నార్కట్‌పల్లి కామినేని మెడికల్ కాలేజీలో పదిహేను మంది నర్సింగ్ విద్యార్థులకు కరోనా వచ్చినట్లు స్పష్టమైంది.కరోనా టెస్టులకు వెళ్లకుండా కాలేజీ యాజమాన్యం తమను బంధించారంటూ బాధిత విద్యార్థి ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ కు తెలిపారు.విద్యార్థుల కు కరోనా వచ్చింది అన్నా విషయాన్ని యాజమాన్యం గోప్యంగా ఉంచిందనడం అవాస్తవమని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM