byసూర్య | Tue, Jan 11, 2022, 09:56 PM
నార్కట్పల్లి కామినేని మెడికల్ కాలేజీలో పదిహేను మంది నర్సింగ్ విద్యార్థులకు కరోనా వచ్చినట్లు స్పష్టమైంది.కరోనా టెస్టులకు వెళ్లకుండా కాలేజీ యాజమాన్యం తమను బంధించారంటూ బాధిత విద్యార్థి ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ కు తెలిపారు.విద్యార్థుల కు కరోనా వచ్చింది అన్నా విషయాన్ని యాజమాన్యం గోప్యంగా ఉంచిందనడం అవాస్తవమని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు.