ప్రగతి భవన్‌ దగ్గర నిరసన దీక్ష : ఎమ్మెల్యే జగ్గారెడ్డి

byసూర్య | Tue, Jan 11, 2022, 09:23 PM

ఈ నెల 17న ప్రగతి భవన్‌ ఎదుట నిరసన దీక్ష దిగుతామని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ఐదు ప్రధాన డిమాండ్లతో ప్రజా పోరాటం చేస్తామని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్‌తో అన్‌ఆథరైజ్డ్ లేఔట్ ప్లాట్లను రెగ్యులర్ చేయాలి అని జగ్గారెడ్డి  డిమాండ్ చేశారు. రైతులకు లక్ష రుణమాఫీని ఒకే విడతలో చెల్లించాలి అని, రుణమాఫీ ని నాలుగు విడతలుగా  చెల్లించడం వల్ల మిత్తి కే సరిపోతుందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. నిరుద్యోగ భృతి, 57 ఏళ్లకు పెన్షన్ ఇవ్వడం లేదు అని, మహిళా గ్రూపుల కు రుణాలే ఇవ్వడం లేదు అని జగ్గారెడ్డి విమర్శించారు.


Latest News
 

పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM
కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ సిద్ధం Fri, Apr 19, 2024, 08:58 PM
చిలుకూరు బాలాజీ గరుడ ప్రసాద వితరణకు పోటెత్తిన భక్తులు.. తొక్కిసలాట Fri, Apr 19, 2024, 07:49 PM