బీజేపీ, టీఆర్ఎస్ డ్రామాలు ఆపండి : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

byసూర్య | Thu, Nov 18, 2021, 05:07 PM

ఈరోజు రైతులను మోసం చేస్తున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగాTPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి .కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం పబ్లిక్ గార్డెన్ నుండి వ్యవసాయ కమిషనర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ లు నువ్వు కొనాలంటే నువ్వు కొనాలని డ్రామాలు ఆడుతున్నారన్నారు.


 


 


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM