byసూర్య | Thu, Nov 18, 2021, 05:07 PM
ఈరోజు రైతులను మోసం చేస్తున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగాTPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి .కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం పబ్లిక్ గార్డెన్ నుండి వ్యవసాయ కమిషనర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ లు నువ్వు కొనాలంటే నువ్వు కొనాలని డ్రామాలు ఆడుతున్నారన్నారు.