కెసిఆర్ అహంకారంతో రైతాంగం ఇబ్బంది పడుతోంది : ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌

byసూర్య | Thu, Nov 18, 2021, 05:02 PM

నాకే అన్ని తెలుసు అనే అహంకారంతో చేస్తున్న పనుల వల్ల రైతాంగం ఇబ్బంది పడుతోంది . కెసిఆర్  పతనం ఆరంభమైందని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు.నాకే అన్ని తెలుసు అనే అహంకారంతో చేస్తున్న పనుల వల్ల రైతాంగం ఇబ్బంది పడుతోంది. పూర్తి బాధ్యత కేసీఆర్ వహించాలి. నిండు అసెంబ్లీ సాక్షిగా ప్రతి గింజ నేనే కొంటానని పోజులు కొట్టారు. ఇప్పుడేమైంది? తన కీర్తి కోసం తప్ప ప్రజల గురించీ ఎప్పుడు పట్టించుకోడు. హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మీడియా తో మాట్లాడుతూ....  40 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. కొనుగోలులో జాప్యం వల్ల ధాన్యం రంగు మారుతోందని, వర్షాలకు తడిసి మొలక వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.


 


 


 


Latest News
 

ధాన్యం కొనుగోలు చేయాలని నిరసన తెలిపిన రైతులు Thu, May 16, 2024, 01:06 PM
రైతులకు మంజూరైన పరికరాలు సరఫరా చేయండి: ఆవుటాల రమణారెడ్డి Thu, May 16, 2024, 01:04 PM
అకాల వర్షాలతో అన్నదాతకు తప్పని కష్టం Thu, May 16, 2024, 12:55 PM
రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన Thu, May 16, 2024, 12:54 PM
కేయూలో ఎమ్మెల్సీ అభ్యర్ది అశోక్ ప్రచారం Thu, May 16, 2024, 12:53 PM