యాదాద్రి జిల్లాలో పోలీసుల కార్డన్‌సెర్చ్.. 24 బైకులు సీజ్

byసూర్య | Tue, Oct 26, 2021, 08:05 PM

యాదాద్రి: జిల్లాలో పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. బీబీనగర్ మండలంలోని చిన్నరావులపల్లిలో పోలీసులలు కార్డన్‌ సెర్చ్ చేసారు. ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని 24 బైకులు, కారు, ఆటోలను పట్టుకున్నారు. రూ.13వేల విలువైన అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

ఢిల్లీ సుల్తానులు భయపెట్టాలని చూస్తున్నారు.. మోదీ, అమిత్ షాలపై సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ Thu, May 02, 2024, 08:37 PM
వారెవ్వా.. పెట్రోల్ బంక్ యజమాని ఐడియా అదుర్స్.. క్యూ కడుతున్న కస్టమర్స్ Thu, May 02, 2024, 08:32 PM
భానుడి ఉగ్రరూపం.. సాధారణం కన్నా 2.1 డిగ్రీలు అధికం, జాగ్రత్తలు తీసుకోండి Thu, May 02, 2024, 08:20 PM
ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు మృతి, వీరిపై లక్షల్లో రివార్డు Thu, May 02, 2024, 08:14 PM
ఎన్నికపై వివాదం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు Thu, May 02, 2024, 08:11 PM