చందానగర్‌లో ప్రియురాలి హత్య కేసులో కొత్త కోణం

byసూర్య | Tue, Oct 26, 2021, 03:52 PM

హైదరాబాద్‌లోని చందానగర్‌లో ప్రియురాలి హత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ప్రియురాలు నాగ చైతన్యను ప్రియుడు కోటిరెడ్డి హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ నెల 23 తేదీన ఈ ప్రేమజంట నల్లగండ్లలోని ఓయో రూమ్‌కి వచ్చింది. అదే రోజు రాత్రి నాగ చైతన్యను కోటిరెడ్డి గొంతు కోసి హత్య చేశాడు. ఆ తరువాత ఒంగోలు వెళ్లి ఆత్మహత్యాయత్నం చేశాడు. నాగ చైతన్యను హత్య విషయం వెలుగులోకి వస్తదనే భయంతోనే కోటిరెడ్డి కడుపులో పొడుచుకొని ఆత్మహత్య యత్నం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కోటిరెడ్డి ఒంగోలులోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్యం మెరుగైన తరువాత పోలీసులు హైదరాబాద్‌కి తీసుకురానున్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM