byసూర్య | Tue, Oct 26, 2021, 03:48 PM
నగరంలోని రహమత్నగర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనుమతులు లేకుండా ఇల్లు నిర్మించాలంటూ జీహెచ్ఎంసీ అధికారులు ఆ ఇళ్ళను కూల్చివేశారు. దాంతో అధికారులకు, ఇంటి యజమానులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కూల్చివేతలు చేయకుండానే బల్దియా అధికారులు వెనుదిరిగారు.