రహమత్‌నగర్‌లో ఉద్రిక్త వాతావరణం.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ

byసూర్య | Tue, Oct 26, 2021, 03:48 PM

నగరంలోని రహమత్‌నగర్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనుమతులు లేకుండా ఇల్లు నిర్మించాలంటూ జీహెచ్ఎంసీ అధికారులు ఆ ఇళ్ళను కూల్చివేశారు. దాంతో అధికారులకు, ఇంటి యజమానులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కూల్చివేతలు చేయకుండానే బల్దియా అధికారులు వెనుదిరిగారు.


Latest News
 

నీటి తొట్టెలో పడి బాలుడు మృతి Sat, Apr 20, 2024, 01:32 PM
ఇంటి వద్ద ఓటుపై శిక్షణ Sat, Apr 20, 2024, 01:30 PM
పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్ వట్టి పోతున్న తాగునీరు Sat, Apr 20, 2024, 01:28 PM
నేడు బీబీపేటకు షబ్బీర్ అలీ రాక Sat, Apr 20, 2024, 01:06 PM
ఎన్నికల్లో బిజెపిని ఓడించాలి Sat, Apr 20, 2024, 01:04 PM