ఈటలను చూసి కంటతడి పెట్టిన కమలాపూర్ ప్రజలు

byసూర్య | Tue, Oct 26, 2021, 03:55 PM

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ నేడు కమలాపూర్, గూడూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈటలను చూసి ప్రజలు కంటతడి పెట్టుకున్నారు. వారిని చూసి ఈటల సైతం భావోద్వేగానికి గురయ్యారు. కేసీఆర్ కష్టాల్లోకి నెట్టాడా బిడ్డా అంటూ స్థానిక మహిళలు కంట తడిపెట్టారు. టీఆర్ఎస్‌కే ఓటేయాలని ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈటలకే అండగా ఉంటామని, బాధ పడొద్దని భరోసా ఇచ్చారు.


Latest News
 

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు Wed, Apr 24, 2024, 03:15 PM
యాదాద్రిలో ఎంపీ అభ్యర్థి చామల ప్రత్యేక పూజలు Wed, Apr 24, 2024, 02:38 PM
రామంతపూర్ డివిజన్ లో ఖాళీ అవుతున్న బిఆర్ఎస్ Wed, Apr 24, 2024, 02:31 PM
ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా Wed, Apr 24, 2024, 01:52 PM
సెకండియర్ ఫలితాల్లో నాగర్ కర్నూల్ 34 వ స్థానం Wed, Apr 24, 2024, 01:49 PM