యాదాద్రి గోపురానికి 36వేల విరాళం

byసూర్య | Tue, Oct 26, 2021, 11:53 AM

యదాద్రి ఆలయ గోపుర బంగారు తాపంకు మేడ్చల్ జిల్లా కీసర మండల అంకిరెడ్డి పల్లి ఎంపీటీసీ, జిల్లా ఎంపిటిసిల ఫోరం అధ్యక్షురాలు పండుగ కవితశశికాంత్ ముదిరాజ్ 36వేల విరాళంను మంత్రి మలారెడ్డికి అందజేశారు. మంగళవారం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన కవిత దంపతులు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యదాద్రి అలయంకు తమ మామ పండుగ రామకృష్ణ జ్ఞాపకార్ధం బంగారు తాపంకు ముందుకు వచ్చినట్లు మంత్రికి తెలిపారు. ఆలయ అభివృద్ధిలో తమ అంకిరెడ్డి పల్లి గ్రామస్థులం పాలుపంచుకోవడం గర్వంగా ఉందన్నారు. బాధ్యతతో విరాళం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ఎంపిటిసి కవిత దంపతులను మంత్రి మలారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.


Latest News
 

ఢిల్లీ సుల్తానులు భయపెట్టాలని చూస్తున్నారు.. మోదీ, అమిత్ షాలపై సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ Thu, May 02, 2024, 08:37 PM
వారెవ్వా.. పెట్రోల్ బంక్ యజమాని ఐడియా అదుర్స్.. క్యూ కడుతున్న కస్టమర్స్ Thu, May 02, 2024, 08:32 PM
భానుడి ఉగ్రరూపం.. సాధారణం కన్నా 2.1 డిగ్రీలు అధికం, జాగ్రత్తలు తీసుకోండి Thu, May 02, 2024, 08:20 PM
ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు మృతి, వీరిపై లక్షల్లో రివార్డు Thu, May 02, 2024, 08:14 PM
ఎన్నికపై వివాదం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు Thu, May 02, 2024, 08:11 PM