రంగారెడ్డి జిల్లా లో విషాదం...!

byసూర్య | Tue, Oct 26, 2021, 11:55 AM

సరదాగా ముగ్గురు స్నేహితులు ఈతకు వెళ్లగా ఇద్దరు ప్రమాదవశాత్తు మునిగిపోయారు. అందులో ఒకరు మృతి చెందగా మరోకరు గల్లంతయ్యారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని వెంకటాపూర్‌లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం సజ్జన్ పల్లి గ్రామానికి చెందిన ముగ్గురు స్నేహితులు కలిసి వెంకటాపూర్ కత్వల్ వద్ద సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతయిన ఇద్దరిలో ఒకరి మృత దేహం లభ్యమైంది. మరొకరి కోసం సిబ్బంది గాలిస్తోంది.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM