ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

byసూర్య | Tue, Oct 26, 2021, 09:16 AM

తాజాగా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కరువు భత్యాన్ని పెంచింది. తాజాగా మరో శుభవార్త ప్రకటించింది. కొంతమంది ఉద్యోగులకు వేతనాలపై ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ పెంపుతో ఉద్యోగుల జీతం పెరుగుతుంది. ఈ ఇంక్రిమెంట్ ప్రయోజనం 7వ పే కమిషన్ పే మ్యాట్రిక్స్ కి సంబంధించి 6 వ స్థాయి అధికారులకు కేటాయించారు. ఈ ర్యాంక్ ఉన్న అధికారుల జీతంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. జీతం పెరిగిన అధికారులు మిలటరీ అర్రైర్స్ విభాగంలో పనిచేస్తున్నారు. మీడియా నివేదిక ప్రకారం.. లెవెల్ 5A, లెవెల్ 10A, లెవెల్ 10B, లెవెల్ 12A, లెవెల్ 12B , లెవెల్ 13B అధికారులు ప్రత్యేక ఇంక్రిమెంట్ ప్రయోజనం పొందుతారు. ఈ అధికారుల వ్యక్తిగత చెల్లింపులను ప్రభుత్వం పెంచింది.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM