నార్సింగ్ ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐపై సస్పెన్షన్ వేటు

byసూర్య | Sun, Oct 24, 2021, 06:13 PM

నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ గంగాధర్, ఎస్‌ఐ లక్ష్మణ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరిపై తీవ్రమైన భు వివాదాలు, అవినీతి ఆరోపణలు రావడంతో ఈ మేరకు సస్పెండ్ చేశారు. నార్సింగ్ పీఎస్ పరిధిలోని పలు భూ వివాదంలో ఇన్స్పెక్టర్ గంగాధర్ తల దూర్చారు. జన్వాడలోని ఓ భూమి విషయంలో కూడా ఆయన ప్రమేయం ఉండడంతో బాధితుడు రవీందర్ రెడ్డి సైబరాబాద్ సీపీకి నేరుగా ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరిపిన ఆయన గంగాధర్‌తో పాటు ఎస్ఐ లక్ష్మణ్‌ను సస్పెండ్ చేశారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM