టీఆర్ఎస్ ప్లీనరీకి భారీ ఏర్పాట్లు

byసూర్య | Sun, Oct 24, 2021, 06:17 PM

టీఆర్ఎస్ ప్లీనరీకి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ ఛైర్మన్లు, పార్టీ ప్రతినిధులతోపాటు మొత్తం ఆరువేల మంది ప్లీనరీకి రానున్నారు. పార్లమెంట్ సమావేశాలు, కరోనా కారణంగా మూడేళ్లపాటు ప్లీనరీ సమావేశాలు జరగలేదు. దీంతో ఈసారి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశాల్లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక కూడా జరగనుంది. పదోసారి కూడా కేసీఆర్‌ను పార్టీ అద్యక్షుడిగా ఎన్నుకోవడం లాంఛనం కానుంది. గ్రేటర్ హైదరాబాద్ మొత్తం గులాబీ మయం అయింది. హైదరాబాద్‌లోని ప్రధాన సెంటర్లలో సీఎం కేసీఆర్ నిలువెత్తు కటౌట్లు, సంక్షేమ పథకాలను వివిరించే ప్లెక్సీలు వెలిశాయి.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM