నల్గొండలో పట్టపగలు దొంగలు హాల్ చల్

byసూర్య | Sun, Oct 24, 2021, 06:04 PM

నల్లగొండ పట్టణంలోని నడిబొడ్డున భారీ చోరీ జరిగింది. పట్టపగలు లక్ష్మీనగర్ కాలనీలో దొంగలు హాల్ చల్ చేశారు. ఇంటి తాళాలు పగులగొట్టి 15 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు దోచుకుపోయారు. నల్గొండ ఎమ్మెల్యే, ఎంపీల నివాసాలకు దగ్గరలోని ఓ ఇంట్లో చోరీ జరిగడంతో స్థానికులు భయపడుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కాగా అమెరికా వెళ్లేందుకు బాధిత కుటుంబం డబ్బులు సమకూర్చుకున్నట్లు సమాచారం.


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM