అవమానించి సాగనంపడం కేసీఆర్‌ దినచర్య

byసూర్య | Sun, Jun 06, 2021, 10:59 AM

తెలంగాణ ఉద్యమకారులపై ఒత్తిడి తెచ్చి పార్టీలో చేర్చుకోవడం.. తర్వాత వారిని అనుమానించడం, అవమానించడం, సాగనంపడం, కక్షగట్టడం, శిక్ష వేయడం.. ఇవి సీఎం కేసీఆర్‌ దినచర్యలో భాగమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్‌వీఎ్‌సఎస్‌ ప్రభాకర్‌ విమర్శించారు. ఆలె నరేంద్ర నుంచి ఈటల రాజేందర్‌ వరకూ ఆయనది ఇదే వైఖరన్నారు. సీఎం కేసీఆర్‌ తదుపరి టార్గెట్‌ హరీశ్‌రావు అని జోస్యం చెప్పారు. 


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM