నిజామాబాద్‌లో టిప్పర్‌ బీభత్సం..

byసూర్య | Sat, Apr 10, 2021, 10:58 AM

నిజామాబాద్‌: జిల్లాలోని ఇంద్రాపూర్‌లో టిప్పర్‌ బీభత్సం సృష్టించింది. ఇంద్రాపూర్‌ సమీపంలో సైకిల్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని మొరం టిప్పర్‌ ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని జిల్లా దవాఖానకు తరలించారు. మృతుడిని కిష్టయ్యగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత నెలలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మార్చి 30న మొరం టిప్పర్‌ ఢీకొని పంచాయతీ కార్యదర్శి మృతిచెందారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM