ట్రాక్టర్ బోల్తా.. 30 మందికి తీవ్ర గాయాలు

byసూర్య | Fri, Apr 09, 2021, 02:50 PM

నల్గొండ జిల్లా దామరచర్ల మండల శివారులోని శూన్యపాడు వద్ద శుక్రవారం ఉదయం ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జానపాడు దర్గాలో మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులది గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం మాదల గ్రామానికి చెందిన గ్రామస్థులుగా గుర్తింపు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM