సీఎస్ సోమేష్ కు కరోనా

byసూర్య | Tue, Apr 06, 2021, 05:16 PM

తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. సీఎస్ సోమేష్ కుమార్ సోమవారం సీఎం కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు,అధికారులతో భేటి అయ్యారు. దీంతో వారందరిలో ఆందోళన నెలకొంది. సీఎస్ కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. సీఎం కేసీఆర్ కూడా సీఎస్ కాంటాక్టులో ఉండడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM