నేటి నుంచి కొత్త పాల ధరలు

byసూర్య | Sat, Apr 03, 2021, 12:31 PM

విశాఖ డెయిరీ పాల ధర పెరిగింది. లీటరుకు రూ.2 పెరిగింది. ‘గంగా’200 మి.లీ, 500 మి.లీ ప్యాకెట్లపై రూ.1 చొప్పుర ధర పెరిగింది. కొత్త ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. నిర్వహణ, ఇంధన ధరలు పెరగడంతో ధరల పెంపు తప్పలేదని యాజమాన్యం స్పష్టం చేసింది.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM