byసూర్య | Sat, Apr 03, 2021, 12:31 PM
విశాఖ డెయిరీ పాల ధర పెరిగింది. లీటరుకు రూ.2 పెరిగింది. ‘గంగా’200 మి.లీ, 500 మి.లీ ప్యాకెట్లపై రూ.1 చొప్పుర ధర పెరిగింది. కొత్త ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. నిర్వహణ, ఇంధన ధరలు పెరగడంతో ధరల పెంపు తప్పలేదని యాజమాన్యం స్పష్టం చేసింది.